అమరావతిలో మ‌రో 6 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు - ఏపీ సర్కార్ నిర్ణయం

రాజ‌ధానిలో మ‌రో ఆరు సంస్థ‌ల‌కు భూకేటాయింపుల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 74 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/nhrRyJY
via IFTTT

Post a Comment

Previous Post Next Post