నిన్ను కోరి జూలై 18 ఎపిసోడ్: ఇంటికి తాగి తూలుతూ వచ్చిన క్రాంతి- శాలినిపైనే అందరి డౌట్, ముచ్చెమటలు-ఉదయాన్నే తేలనున్న నిజం

నిన్ను కోరి సీరియల్ జూలై 18 ఎపిసోడ్‌లో ఇంటికి శ్యామల వాళ్లు వచ్చి దాంపత్య వ్రతం సక్సెస్‌గా జరిగిందని చెబుతుంది. రాత్రి క్రాంతి తాగి తూలుతూ వస్తాడు. అదంతా చూసిన ఇంట్లోవాళ్లు షాక్ అవుతారు. ఎందుకు తాగొచ్చావ్ అని క్రాంతిని అడిగితే శాలిని అని చెప్పి ఆగిపోతాడు. దాంతో అంతా శాలినిని అనుమానిస్తారు.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/7m9INJW
via IFTTT

Post a Comment

Previous Post Next Post