ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. ఏపీ విభజన చట్టంలో చేర్చేందుకు ప్రయత్నిస్తామన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి నగరానికి శాశ్వత స్థానాన్ని కల్పించేందుక చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాల నేపథ్యంలో మున్ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/JWPChHL
via IFTTT

Post a Comment

Previous Post Next Post