WhatsApp Governance: ఏపీలో ఇక వాట్సాప్‌లోనే పౌర సేవలు, నవంబర్ 30 నుంచి ప్రారంభం, ఏ సేవలు లభిస్తాయంటే..

WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పౌరసేవల్ని అందించడంలో మెటాతో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇకపై పౌరసేవల్ని వాట్సాప్‌ ప్లాట్‌‌ఫాం మీదే నేరుగా అందుకునే అవకాశం కల్పిస్తారు. నవంబర్ 30నుంచి దాదాపు 100రకాల పౌరసేవలు వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/L29JydT
via IFTTT

Post a Comment

Previous Post Next Post