Flood Victims Protest: ప్రహసనంగా మారిన వరద పరిహారం, ఎన్టీఆర్ కలెక్టరేట్‌ ముట్టడి.. జాబితాలో పేర్లున్నా జమ కాని పరిహారం

Flood Victims Protest: విజయవాడ వరదల్లో మునిగిన బాధితులకు పరిహారం చెల్లింపు ప్రహసనంగా మారింది. ఎవరికి పరిహారం చెల్లించారనే వివరాలను కూడా అధికారులు వెల్లడించక పోవడంతో బాధితులు గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.  ఇప్పటికీ పెద్ద సంఖ్యలో బాధితులు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/Owt9cFl
via IFTTT

Post a Comment

Previous Post Next Post