CBN In Tirumala: బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు

CBN In Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవదేవుడికి సతీసమేతంగా హాజరై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన తర్వాత టీటీడీ క్యాలెండర్లు, డైరీలను సీఎం విడుదల చేశారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/vLwmHhC
via IFTTT

Post a Comment

Previous Post Next Post