AP Students Death: జమ్మూకశ్మీర్‌లో అదుపు త‌ప్పి లోయ‌లో ప‌డ్డ కారు - ఇద్ద‌రు ఏపీ విద్యార్థులు మృతి

AP Students Death: జ‌మ్మూ కశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లోయ‌లో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్ద‌రు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆనందరెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన కావ్యారెడ్డిని మృతులుగా గుర్తించారు. మృత‌దేహాలు స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్నాయి.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/A3MgiDy
via IFTTT

Post a Comment

Previous Post Next Post