సీమ గడ్డపై పసుపు పండగ.. మహానాడులో ఎప్పుడు ఏం చేస్తారు.. మూడు రోజుల కార్యక్రమాలు ఇలా..

పసుపు పండగ మహానాడు మంగళవారం ప్రారంభం కానుంది. మహానాడు నేపథ్యంలో.. కడప గడప సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మహానాడు నిర్వహణకు కడప శివారు చెర్లోపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈసారి కొంత భిన్నంగా మహానాడును నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/axcApH5
via IFTTT

Post a Comment

Previous Post Next Post