నేరుగా లోకేశ్, చంద్రబాబునే కలుస్తా-వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి రియాక్షన్

ఏపీలో అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని మాజీ సీఎం జగన్ చెబుతున్నారని, స్కామ్ లేనప్పుడు తాను టీడీపీ నేతతో ఏం చర్చిస్తానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. జగన్ కోటరీ తనను రెచ్చగొడుతున్నారన్నారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/Ei3FTv6
via IFTTT

Post a Comment

Previous Post Next Post