అది డీఎన్‌ఏ.. మోహన్ బాబు దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి.. మంచు మనోజ్ కామెంట్స్

మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు నటించిన లేటెస్ట్ సినిమా భైరవం. మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ రెస్పాన్స్ పర్వాలేదనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో భైరవం మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో హీరోలు, డైరెక్టర్‌ను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/vq03VL8
via IFTTT

Post a Comment

Previous Post Next Post