కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 31: వాళ్లు బతికే ఉన్నారు: దీప మాటలకు జ్యోత్స్నలో భయం.. సుమిత్ర ఆగ్రహం.. దాసు మిస్!

కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 31: రెండు కుటుంబాలను కలిపేందుకు ఇద్దరం కలిసి పట్టుదలగా కష్టపడదామని కార్తీక్, దీప అనుకుంటారు. దీపపై సుమిత్ర ఆగ్రహిస్తుంది. దీప మాటలతో జ్యోత్స్న భయపడుతుంది. దాసు కోసం వెళుతుంది. పూర్తి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/Tu23X7W
via IFTTT

Post a Comment

Previous Post Next Post