మహానాడులో తొలిరోజే విరాళాల వెల్లువ.. టీడీపీ పార్టీ ఫండ్‌కు రూ.21.53 కోట్ల విరాళాలు

కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో పార్టీకి విరాళాలు పోటెత్తాయి.  కడప గడపలో తొలిసారి జరుగుతున్న టీడీపీ పార్టీ పండుగకు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు.  మహానాడు  తొలి రోజు తెలుగు దేశం పార్టీకి అందిన విరాళాలను పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. పార్టీ బ్యాంకు ఖాతాకు విరాళాలు పంపాలని పిలుపునిచ్చారు. 

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/HmopbQc
via IFTTT

Post a Comment

Previous Post Next Post