ఏపీలో నేటి నుంచి ఈఏపీ సెట్‌ 2025.. ఈ ఏడాది పరీక్షలకు 3.62లక్షల దరఖాస్తులు

ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌  2025 సోమవారం నుంచి  ప్రారంభం కానుంది.  ఈ ఏడాది ఈఏపీ సెట్‌ పరీక్షకు 3.62లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.  నేటి నుంచి 27వ తేదీ వరకు  రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. 

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/uPWVo6D
via IFTTT

Post a Comment

Previous Post Next Post