ఏపీలో కుట్టుమిషన్ల శిక్షణ పేరుతో రూ.154 కోట్ల భారీ స్కామ్- మాజీ మంత్రి చెల్లుబోయిన

చంద్రబాబు స్కీమ్ లన్నీ స్కాములేనని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. బీసీ మహిళలను అడ్డం పెట్టుకుని కుట్టుమిషన్ల శిక్షణ పేరుతో రూ.154 కోట్లకు స్కెచ్ వేశారన్నారు. టెండ‌ర్ల ద‌శ నుంచి శిక్షణ వ‌ర‌కు ప్రతిదీ అవినీతే అన్నారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/uQAWz1Z
via IFTTT

Post a Comment

Previous Post Next Post