Durga Temple Lands: లీజు పొడిగింపుకు ముందే దుర్గగుడి భూముల లెక్క తేల్చాలంటూ ఉత్తర్వులు.. హెచ్‌టి తెలుగు ఎఫెక్ట్‌..

Durga Temple Lands: వందల కోట్ల ఖరీదు చేసే విజయవాడ దుర్గగుడి భూముల లీజు పొడిగింపు వ్యవహారంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు ఎకరాల భూమి లీజు పొడిగింపుకు ముందే దుర్గగుడి భూముల ప్రస్తుత స్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/aWZwzey
via IFTTT

Post a Comment

Previous Post Next Post