AP Assigned Lands: ఏపీలో తేలనున్న అసైన్డ్‌ భూముల లెక్క... జిల్లా మంత్రులతో కమిటీల ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

AP Assigned Lands: ఆంధ్రప్రదేశ్‌లో అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూముల లెక్క తేలనుంది. వైసీపీ ప్రభుత్వ హయంలో నిషేధిత భూముల బదలాయింపుతో లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయనే అభియోగాల నేపథ్యంలో అసైన్డ్‌ భూముల లెక్క తేల్చేందుకు ఇన్‌ఛార్జి మంత్రుల నేతృత్వంలో జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/s6oglIq
via IFTTT

Post a Comment

Previous Post Next Post