AP Heat Waves: అగ్ని గుండంలా ఆంధ్రప్రదేశ్.. 43డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, ఎండలతో జనం విలవిల

AP Heat Waves: ఆంధ్రప్రదేశ్‌లో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. శనివారం ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. మార్చిలోనే ఎండలు ముదరడంతో జనం బెంబేలెత్తి పోతున్నారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/67jsWAt
via IFTTT

Post a Comment

Previous Post Next Post