AP Landgrabbing Act 2024: భూకబ్జాలపై ఉక్కుపాదం,కబ్జాదారులకు 10-14ఏళ్ల జైలు, మార్కెట్‌ విలువకు సమాన జరిమానాతో కొత్త చట్టం

AP Landgrabbing Act 2024: ఆంధ్రప్రదేశ్‌లో భూకబ్జాలపై ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.1982 చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో  కఠిన చట్టాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.చట్టం అమల్లోకి వస్తే భూకబ్జాదారులకు గరిష్టంగా 14ఏళ్ల జైలుతోపాటు భూమి విలువకు సమానంగా జరిమానా ఉంటుంది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/fRweGBc
via IFTTT

Post a Comment

Previous Post Next Post