Pawan Kalyan : జగన్ కంపెనీపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం!

Pawan Kalyan : ఓవైపు ఆస్తి పంపకాల విషయంలో జగన్ వర్సెస్ షర్మిల ఫైట్ నడుస్తోంది. దీనిపై పొలిటికల్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/sBAD2xR
via IFTTT

Post a Comment

Previous Post Next Post