Thief Police: వందల ఎకరాల్లో అగ్రిగోల్డ్‌ ప్లాంటేషన్లలో చెట్లు మాయం.. తెర వెనుక ఐపీఎస్ అధికారి...

Thief Police: వేల ఎకరాల విలువైన భూముల్లో విలువైన వృక్ష సంపదకు రెక్కలు వచ్చాయి. అడిగేవారు లేరు, పట్టించుకునే వారు అంతకంటే లేరు. దీంతో కంచెకు చేను మీద కన్ను కుట్టింది. కోట్ల రుపాయల విలువైన చెట్లు మాయం అయిపోయాయి. ఐపీఎస్‌ అధికారి కేంద్రంగా అగ్రిగోల్డ్ వ్యవహారంలో మరో అక్రమం వెలుగు చూసింది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/bvEnmNu
via IFTTT

Post a Comment

Previous Post Next Post