AP Files Burnt Incidents : పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో ఫైళ్లు దగ్ధం, నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు

AP Files Burnt Incidents :ఏపీలో ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్ల దగ్ధం ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో దస్త్రాలు దహనం ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/Sw2FNGz
via IFTTT

Post a Comment

Previous Post Next Post