Lokesh Yuvagalam: వెంట్రుక పీకలేరంటే..జనం గుండు కొట్టించారన్న లోకేష్

Lokesh Yuvagalam:Lokesh Yuvagalam: ఎవరు వెంట్రుక పీకలేరంటే.. ప్రజలు ఏకంగా గుండు కొట్టించారని, ముఖ్య మంత్రిని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. యువ గళం దెబ్బకు జగన్ కు దిమ్మదతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా 2024లో చూపిస్తామన్నారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/0ovYF2W
via IFTTT

Post a Comment

Previous Post Next Post