జాన్వీ కపూర్ ప‌ర‌మ్ సుంద‌రిలో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా ట్రెండింగ్ బ్యూటీ.. ఇది జాతి వివక్ష అంటూ ఫ్యాన్స్ ఫైర్

సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ నటించిన 'పరమ్ సుందరి' సినిమా గత వారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో ప్రియా వారియర్ ఒక సన్నివేశంలో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/zCykRP1
via IFTTT

Post a Comment

Previous Post Next Post