సామాన్యులకు సైతం డ్రోన్ సేవలు...! 'ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్' ప్రారంభం, ప్రయోజనాలెంటో తెలుసా..?

ఏపీ సర్కార్ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఆంధ్రప్రదేశ్ డ్రోన్ మార్ట్ పోర్టల్ ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా వివిధ రకాల డ్రోన్ సేవలను అందిచనుంది. వ్యవసాయం, ఇన్ఫ్రా, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/j7pYfH1
via IFTTT

Post a Comment

Previous Post Next Post