రేణిగుంట ఎయిర్‌పోర్టు పేరు మార్పు..! కేంద్రానికి టీటీడీ ప్రతిపాదన, మరికొన్ని నిర్ణయాలివే

రేణిగుంట ఎయిర్‌పోర్టు విషయంలో కేంద్రానికి టీటీడీ కీలక ప్రతిపాదన పంపనుంది. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు పెట్టాలని కోరనుంది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్‌ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఛైర్మన్‌ వెల్లడించారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/cPVzOvN
via IFTTT

Post a Comment

Previous Post Next Post