రేపు శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న నారాలోకేష్.. రూ.5వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు

ఏపీలో 20లక్షల ఉద్యోగాల కల్పనలో మరో మైలురాయిని రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంది.  శ్రీసిటీలో ఎల్‌జి గృహోపకరణాలు తయారీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమతో  2వేలమందికి ఉద్యోగావకాశాలతో పాటు రూ.839 కోట్లతో మరో 5 అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/3bfNXxG
via IFTTT

Post a Comment

Previous Post Next Post