కొత్త రేషన్‌ కార్డుల జారీపై అప్డేట్‌… మే 15 నుంచి వాట్సాప్‌లోనే దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి లైన్‌ క్లియర్ అయ్యింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టగా మే 15 నుంచి వాట్సాప్‌ మనమిత్ర ద్వారా నేరుగా  ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు  పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. 

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/Rr3zLq6
via IFTTT

Post a Comment

Previous Post Next Post