GO No 77 Issue: కూటమి సర్కారులోను పీజీ చదువుకు కష్టాలే… జీవో నంబర్ 77తో పేదలకు పీజీ చదువులు దూరం

GO No 77 Issue: ఉన్నత విద్యలో పేద విద్యార్ధుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్‌ 77పై కూటమి ప్రభుత్వం ఎటూ తేల్చక పోవడంతో ఏపీలో వరుసగా రెండో ఏడాది కూడా పేద విద్యార్ధులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. జీవో 77 రద్దు చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలు కాకపోవడంతో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు గణనీయంగా పడిపోయాయి.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/21s40Ko
via IFTTT

Post a Comment

Previous Post Next Post