ఆంధ్రప్రదేశ్‌లో కనుమరుగవుతున్న నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు.. ఇకపై ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ సేవలు

ఏపీలో నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు బుధవారం కనుమరుగు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆదేశాలతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తారు.నాలుగు బ్యాంకులు కలిసి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకుగా అవతరిస్తాయి.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/pCDMT9y
via IFTTT

Post a Comment

Previous Post Next Post