రేపు విజయవాడ వైపు వెళుతున్నారా!! ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి జాగ్రత్త.. ఈ మార్గాల్లో ప్రయాణించండి.

అమరావతి రాజధాని పున: ప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో విజయవాడలో  శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రయాణికులు  ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుపోకుండా ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లడం ఉత్తమం.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/ACbfWs7
via IFTTT

Post a Comment

Previous Post Next Post