Kakani Govardhan Reddy : విచారణకు డుమ్మా మాజీ మంత్రి కాకాణికి మరోసారి నోటీసులు, పరారీలో ఉన్నట్లు జోరుగా ప్రచారం

Kakani Govardhan Reddy : అక్రమ మైనింగ్, రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే కాకాణి పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/0kqIFPU
via IFTTT

Post a Comment

Previous Post Next Post