AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రేపు ఏపీలోని 52 మండలాల్లో వడగాల్పులు

AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రేపు ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రాలు తెలిపాయి. రేపు ఏపీలోని 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/FYwP8Re
via IFTTT

Post a Comment

Previous Post Next Post