CBN In Delhi: ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పిలుపు

CBN In Delhi: ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలని, బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలని ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్యాలెస్‌లు కట్టుకునేవారిని కాకుండా... ప్రజల కోసం పనిచేసేవారికి ఓటేయాలని బాబు ఓటర్లకు సూచించారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/IOYvc25
via IFTTT

Post a Comment

Previous Post Next Post