Agrigold Assets: ‍యథేచ్ఛగా అగ్రిగోల్డ్‌ ఆస్తుల దోపిడీ, చోద్యం చూస్తున్న పోలీసులు, రూ.3500కోట్ల విలువైన కలప అన్యాక్రాంతం

Agrigold Assets: ‍ అగ్రిగోల్డ్ ఆస్తుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా  కోట్లాది రుపాయల విలువ చేసే కలపను ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారు.  ఆస్తులను కాపాడటంలో ఏపీ పోలీసులు, సీఐడీ చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/6IlvGem
via IFTTT

Post a Comment

Previous Post Next Post