Sajjan Jindal: ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో సజ్జన్‌ జిందాల్‌ భేటీ.. కడప స్టీల్ ప్లాంట్‌పై చర్చలు

Sajjan Jindal: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ ముఖ్యమంత్రి  జగన్‌తో తాడేపల్లి నివాసంలో సమావేశమయ్యారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పురోగతి, ఇతరత్రా అంశాలపై ఇరువురు చర్చించారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/ZxbKgcs
via IFTTT

Post a Comment

Previous Post Next Post