YCP Sajjala: టీడీపీకి బలముంటే అన్ని చోట్ల ఎందుకు పోటీ చేయట్లేదన్న సజ్జల

YCP Sajjala: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలిచిన తెలుగు దేశం పార్టీ 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని ఎందుకు చెప్పలేకపోతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేది, ఆరోపణలు చేసేది చంద్రబాబేనని సజ్జల ఆరోపించారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/BGk9inz
via IFTTT

Post a Comment

Previous Post Next Post