గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ : మా నీటి హక్కుల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం - సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి బేసిన్ లో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాతే మిగులు జలాల లెక్క తేలుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన ఆయన… నది జలాల్లో తెలంగాణ వాటా కోసం అన్ని విధాలుగా పోరాడుతామన్నారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/LyfhIiz
via IFTTT

Post a Comment

Previous Post Next Post