ఆగస్టు 15 నుంచే 'ఉచిత బస్సు స్కీమ్' - అదనంగా 2,045 బస్సులు..! ఏపీ సర్కార్ అంచనాలివే

మహిళలకు ఉచిత బస్సు’ పథకం అమలుపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇబ్బందులు తలెత్తకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే పథకం అమలు చేయాలని నిర్ణయించింది. 

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/GlFInHv
via IFTTT

Post a Comment

Previous Post Next Post