ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల… ఐదేళ్లు సర్వీస్‌ పూర్తైతే బదిలీ చేయాల్సిందే… గైడ్‌లైన్స్‌ ఇవిగో..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. మే 16 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న ఆంక్షల్ని సడలించారు. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/Zo2vyCB
via IFTTT

Post a Comment

Previous Post Next Post