శ‌వ‌మే ఈ సినిమాలో హీరో - ఓటీటీలో తెలుగులోకి వ‌స్తున్న కోలీవుడ్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ - ట్విస్ట్‌లు మామూలుగా ఉండ‌వు!

ప్ర‌భుదేవా, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ మూవీ జాలీ ఓ జింఖానా సేమ్ టైటిల్‌తో తెలుగులోకి వ‌స్తుంది. కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మే 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. త‌మిళంలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ తెలుగులో మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌స్తోంది.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/5p2TH3D
via IFTTT

Post a Comment

Previous Post Next Post