మనమిత్ర వాట్సాప్ లోనూ 'సదరం' స్లాట్ బుకింగ్ - నెల రోజుల్లోనే సర్టిఫికెట్..! ఇవిగో వివరాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేయనుంది. అంతేకాదు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తో సదరం స్లాట్ బుకింగ్స్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/FVb0KwA
via IFTTT

Post a Comment

Previous Post Next Post