డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌గా డిమోషన్‌...! కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ అధికారిపై చర్యలు

కోర్టు ఆదేశాలను ధిక్కరించడాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా పరిగణించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లఘించిన ఓ కేసులో తాతా మోహన్‌రావు అనే అధికారిపై చర్యలకు ఆదేశించింది. డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌ స్థాయికి డిమోట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.



from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/sew7QLI
via IFTTT

Post a Comment

Previous Post Next Post