Vontimitta Brahmotsavalu 2025 : ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ - రాములోరి కల్యాణం, వాహన సేవల వివరాలివే

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో అంకుర్పారణ చేస్తారు. ఏప్రిల్ 6న ధ్వ‌జారోహ‌ణం ఉంటుంది. ఇక ఏప్రిల్ 6, 7వ తేదీల‌లో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/as6Dmh4
via IFTTT

Post a Comment

Previous Post Next Post