Railway Updates : ప్రయాణికులకు అలర్ట్... ఏపీలో 44 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - వివరాలివే

ఏపీలో మరోసారి భారీగా రైళ్లు రద్దయ్యాయి.  విజయవాడ మీదుగా నడిచే 44 రైళ్లను తాజాగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 6, 7, 8, 9 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/hMaNlpz
via IFTTT

Post a Comment

Previous Post Next Post