Prakasam Barrage : కుట్ర కోణం ఉందా..? బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు

ఏపీలో భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం ఉక్కిరిబిక్కిరి అయిన సంగతి తెలిసిందే. అయితే భారీ వరదల క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీన ప్రకాశం బ్యారేజీని నాలుగు బోట్లు ఢీకొట్టాయి. దీంతో పలు గేట్లు స్వల్పంగా డ్యామేజీ అయ్యాయి. ఈ ఘటనపై తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/yUzYaZH
via IFTTT

Post a Comment

Previous Post Next Post