Ysrcp MPs: వైసీపీని వీడనున్నమరికొందరు రాజ్యసభ సభ్యులు? నాడు నేడు జగన్‌ చేసిన ఆ ప్రకటనలే కొంపముంచాయా?

Ysrcp MPs: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా  వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలే ఎన్డీఏ కూటమి నేతలు అప్రమత్తం అయ్యేలా చేశాయి.  లోక్‌సభలో సంఖ్యాబలం తగ్గినా రాజ్యసభలో తమ మీదే బీజేపీ ఆధారపడాలంటూ జగన్ అండ్ కో చేసిన వ్యాఖ్యలే వైసీపీ సభ్యులు రాజీనామాలు చేయడానికి కారణమయ్యాయయనే వాదన వినిపిస్తోంది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/wFyV5BA
via IFTTT

Post a Comment

Previous Post Next Post