Vijayawada to Delhi: విజయవాడ టూ ఢిల్లీ.. సెప్టెంబర్ 14నుంచి కొత్త ఫ్లైట్ సర్వీస్

Vijayawada to Delhi: దేశ రాజధాని ఢిల్లీతో విజయవాడకు కనెక్టివిటీ పెంచే క్రమంలో కొత్త విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అదనంగా మరో సర్వీసును సెప్టెంబర్ 14 నుంచి అందుబాటులో తెస్తారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/CPBoOHW
via IFTTT

Post a Comment

Previous Post Next Post