Police Medals: ఏపీ,తెలంగాణ పోలీసుల‌కు పంద్రాగ‌స్టు మెడ‌ల్స్,ఏపీకి 26,తెలంగాణకు 29, యాద‌య్య‌కు రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం

Police Medals: ఏపీ, తెలంగాణ పోలీసుల‌కు పంద్రాగ‌స్టు మెడ‌ల్స్ వరించాయి. ఈ పతకాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 26, తెలంగాణ‌కు 29  ఉన్నాయి. తెలంగాణ‌కు చెందిన చ‌దువు యాద‌య్య‌కు రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం దక్కింది. గ్యాలంట్రీ మెడ‌ల్స్ లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నాలుగు మెడల్స్‌, తెలంగాణకు ఏడు మెడల్స్‌ దక్కాయి.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/04vTVW6
via IFTTT

Post a Comment

Previous Post Next Post