AP Govt : పంద్రాగస్టు వేడుకలపై కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు భారీగా నిధుల పెంపు, విద్యార్థులకు ప్రత్యేక పోటీలు

ఏపీలో పంద్రాగస్టు వేడుకల నిర్వహణకు గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను పెంచారు. మైనర్ పంచాయతీలకు ఇచ్చే రూ.100ను రూ. 10వేలకు, మేజర్ పంచాయతీలకు ఇచ్చే రూ.250ను రూ. రూ.25 వేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వివరాలను వెల్లడించారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/RgNVrnQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post