YS Jagan : చంద్రబాబు కక్షసాధింపులతో పెనుముప్పు..! ఏపీని హింసాయుత రాష్ట్రంగా మార్చారు - వైఎస్ జగన్

YS Jagan On Attacks in AP : ఏపీలో జరుగుతున్న దాడులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు.రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని విమర్శించారు. దాడుల విషయంలో వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/HO3TWGD
via IFTTT

Post a Comment

Previous Post Next Post